వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటులో ఉన్నామా, ఇంకెక్కడైనానా: రాజ్యసభలో వెంకయ్య ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

హోదా కోసం వెల్లోకి చొచ్చుకెళ్లిన ఎంపీలు, గందరగోళం: టీడీపీ ఎంపీలతో అమిత్ షా భేటీ!హోదా కోసం వెల్లోకి చొచ్చుకెళ్లిన ఎంపీలు, గందరగోళం: టీడీపీ ఎంపీలతో అమిత్ షా భేటీ!

సభ జరుగుతున్న తీరుపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత గం.11.20 నిమిషాలకు వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభమైన మళ్లీ ఆందోళనలు కొనసాగించడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత మరోసారి మంగళవారానికి వాయిదా పడింది.

Rajya Sabha adjourned twice as members create ruckus

సభలో సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. మనం పార్లమెంటులో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా అని ప్రశ్నించారు. సభలో మన తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. సభ్యులు సంయమనంతో వ్యవహరించాలన్నారు.

Recommended Video

వెంకయ్య, గవర్నర్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం

కానీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయన మాటలు పట్టించుకోకుండా నిరసనలు తెలిపారు. ఇలా వ్యవహరించడం సరికాదని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

English summary
The Rajya Sabha witnessed repeated adjournments of proceedings in the morning session after opposition parties created a ruckus over the PNB scam and constitution of the Cauvery Water Management Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X