రేపిస్టులను పబ్లిక్లో కాల్చి పారేయాలి: బిజెపి ఎంపీ వ్యాఖ్య
గౌహతి: రేపిస్టులను పబ్లిక్లో షూటింగ్ స్క్వాడ్స్తో కాల్చి పారేయించాలని అస్సాం బిజెపి పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యానించారు. దానివల్ల అటువంటి నేరాలు చేయడానికి ఇతరులు భయపడుతారని ఆయన అన్నారు.
బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరస్థులను ఎన్కౌంటర్లలో చంపేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రేపిస్టుల కోసం షూటింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని అస్సాం బిజెపి ఎంపీ రాంప్రసాద్ శర్మ అన్నారు.

మహిళలపై దాడి చేసినవారికి, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి, వారిని తాకినవారికి కనిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడేలా చేయాలని అన్నారు. మైనర్లను కూడా వదిలిపెట్టకూడదని అన్నారు.
అస్సాంలని నాగావ్ జిల్లాలో ఐదో తరగితి విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సఘనట నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం వంటి నేరాలను శిక్ష పడకుండా వదిలేయకూడదని అన్నారు మైనర్ రేప్ చేసినప్పుడు అతన్ని జువెనైల్గా ఎందుకు పరిగణించాలని ప్రశ్నించారు.
రేపిస్టులను పబ్లిక్గా షూట్ చేయాలి లేదా ఉరి తీయాలని అన్నారు. ఆ విధమైన శిక్ష అటువంటి నేరాలు చేసేవారికి భయం పుట్టిస్తుందని అన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications