పాతనోట్లతో నిండిన ఖజానా, స్థలం లేక ప్రింటింగ్ తగ్గించిన ఆర్బీఐ
ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను భద్రపరిచేందుకు స్థలం లేకపోవడం వల్లే ఆర్డర్ తగ్గించిందని చెబుతున్నారు. ఆర్బీఐ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2800 కోట్ల నోట్లను ముద్రించింది.

ఈసారి మాత్రం 2100 కోట్ల నోట్లకు ఆర్డర్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకుల్లోని ఖజానాలు పాతనోట్లు, కొత్త నోట్లతో ఇప్పటికే నిండిపోయాయి. దీంతో కొత్తగా ముద్రించే నోట్లు భద్రపరిచేందుకు స్థలం లేక ఆర్డర్లు తగ్గించిందని చెబుతున్నారు.
More From
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications