పాతనోట్లతో నిండిన ఖజానా, స్థలం లేక ప్రింటింగ్ తగ్గించిన ఆర్బీఐ
ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త నోట్ల ముద్రణను తగ్గించింది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం తక్కువగా ఆర్డర్ చేసిందని తెలుస్తోంది.
కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను భద్రపరిచేందుకు స్థలం లేకపోవడం వల్లే ఆర్డర్ తగ్గించిందని చెబుతున్నారు. ఆర్బీఐ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2800 కోట్ల నోట్లను ముద్రించింది.

ఈసారి మాత్రం 2100 కోట్ల నోట్లకు ఆర్డర్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకుల్లోని ఖజానాలు పాతనోట్లు, కొత్త నోట్లతో ఇప్పటికే నిండిపోయాయి. దీంతో కొత్తగా ముద్రించే నోట్లు భద్రపరిచేందుకు స్థలం లేక ఆర్డర్లు తగ్గించిందని చెబుతున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications