బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పేలుడు, రీసెర్చర్ మృతి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన సిలిండర్ పేలుడులో ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇనిస్టిట్యూట్లో ఉన్న ఏరో స్పేస్ ల్యాబ్లో ఈ పేలుడు చోటు చేసుకుంది.
ల్యాబ్లో హైడ్రోజన్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఐఐఎస్సీకి అనుబంధంగా పనిచేస్తున్న సూపర్వేవ్ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన రీసెర్చర్లు ఏరో స్పేస్ ల్యాబ్లో పని చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.
మధ్యాహ్నం గం.2.20 నిమిషాలకు ఈ పేలుడు సంభవించిందని, దీని ధాటికి ఈ రీసెర్చర్ 20 అడుగుల దూరంలో పడి చనిపోయాడని, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications