Revenge: మనిషి మీద కోపం, ఫామ్ హౌస్ లోకి వెళ్లిన ఆవులను ఏం చేశాడంటే ?, వీడు మనిషా ?
బెంగళూరు/కొడుగు: కక్షలు ఏ రూపంలో ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. రాజకీయ కక్షల కారణంగా, పాత గొడవల కారణంగా హత్యలు జరుగుతున్నాయి, ఆస్తి పంపకాల విషయంలో హత్యలు జరిగుతున్నాయి, మద్యం మత్తులో గొడవలు పడి చాలా మంది హత్యకు గురైన విషయం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము.
Marriage:
నాలుగు
దిక్కుల్లో
నలుగురు
భర్తలు,
ఐదో
వాడి
కోసం
వేటలో
?,
మేడమ్
కు
32
ఫోన్
నెంబర్లు
!
చిన్నచిన్న వియాలకు హత్యలు జరిగిపోవడంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. పశువులు తోటలో మేత మేయడానికి వెళ్లిన సమయంలో రగిలిపోయిన వ్యక్తి ఆ పశుల యజమాని మీద కసితో పశువుల మీద రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. పచ్చగడ్డి మేస్తున్న పశువులు మా మీద కిరాతకులు రివాల్వర్ తో కాల్చుతున్నారని పసగట్టలేకపోయాయి.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని వీరాజపేట్ తాలుకాలోని గుహ్యా గ్రామంలో నరేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నరేంద్రకు కాఫీ తోటలతో పాటు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. బాగా డబ్బులు సంపాధిస్తున్న నరేంద్రకు చాలా బలుపు ఎక్కువ అని సమాచారం. నరేంద్ర నివాసం ఉంటున్న గ్రామంలోనే మణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
Lady:
భర్త
అమాయకుడు,
మామ
కామాంధుడు,
కోడలిని
గిల్లిన
మామ,
కోడలు
ఏం
చేసిందంటే
?
మణి నాలుగు ఆవులు పెంచుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మణికి చెందిన నాలుగు ఆవులు నరేంద్రకు చెందిన తోటలోకి వెళ్లాయి. ఆ సందర్బంలో నరేంద్ర రగిలిపోయాడు, పగవాడి ఆవులు తన తోటలోకి వచ్చాయని అనుకున్న నరేంద్ర తుపాకి తీసుకుని ఆవుల మీద కాల్పులు జరిపాడు. తుపాకి కాల్పులకు రెండు ఆవుల ప్రాణం పోయింది.
మిగిలిన రెండు ఆవులు ఇంటికి రావడం, మిగిలిన రెండు ఆవుల కనపడకపోవడంతో నరేంద్ర వెతకడం ప్రారంభించాడు. నరేంద్ర తోటలో రెండు ఆవులు శవమై కనిపించడంతో నరేంద్ర హడలిపోయాడు. నరేంద్ర మీద మణి కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్రామంలోని పాతకక్షల కారణంగా ఆవులను కాల్చి చంపండం కొడుగు జిల్లాలో కలకలం రేపింది.