సప్నా చౌదరి ఈవెంట్: బిజెపి నేతల మధ్య మాటల యుద్దం
లక్నో: హర్యాన్వీ డ్యాన్సర్ సప్నా చౌదరి ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటో ముద్రించడంపై ఉత్తరప్రదేశ్ బీజేపీలో వివాదం రాజుకుంది. రాష్ట్ర బీజేపీ నేత నీలిమా కటియార్, బీజేపీ చీఫ్ సురేంద్ర మైథాని ఈవెంట్ టికెట్లపై యోగి ఆదిత్యనాథ్ ఫొటోను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవెంట్ విషయమై బిజెపిలో చిచ్చు రేగింది. పోటో ముద్రించడంపై నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

బిజెపికి చెందిన కాన్పూర్ మేయర్ మాత్రం ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడాన్ని సమర్థించారు. టికెట్లు లేకుండా ఈవెంట్లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది.
దీంతో భద్రతగా ఉన్న పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కొందరు పార్క్ చేసి ఉన్న వాహనాలపై రాళ్ల దాడికి దిగారు.
ఈ కార్యక్రమం యూపీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డు అందుకున్నందుకు ఆయన ఈవెంట్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు ఈవెంట్కు పెద్ద ఎత్తున ఉచితంగా టికెట్లు అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications