షాక్:కేరళలో పెరిగిన అత్యాచారాలు, గత ఏడాదితో పోలిస్తే పెరిగిన అత్యాచారాలు
కేరళ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై కూడ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై కూడ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మళయాల సినీ నటిపై లైంగిక దాడి జరిగన ఘటన సంచలనం సృష్టించింది.ఈ ఘటనతో మహిళలపై అత్యాచారాలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

మళయాళ సినీ నటిపై లైంగిక వేధింపులు చోటుచేసుకోవడంతో నేరాల జాబితాను తీశారు. 2016 లో మహిళలపై 1644 ఘటనలు జరిగితే చిన్నారులపై 924 ఘటనలు జరిగాయి.
2015 లో మహిళలపై 1263, పిల్లలపై 720 చోటు చేసుకొన్నాయి.సాధారణంగా ఏ ఏడాదికి ఏడాది ఇలాంటివి తగ్గుముఖం పట్టాల్సి ఉండగా మరింత పెరుగుతుండడంపై అధికారులు విస్తుపోతున్నారు.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications