టిక్కెట్టు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా: ఎంఎల్ఏ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటి చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని, టిక్కెట్టు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ శాసన సభ్యుడు ఆర్జేడీ నాయకులను హెచ్చరించాడు. టిక్కెట్టు ఇచ్చే వరకు తాను నిద్రపోనని నిరాహార దీక్ష మొదలు పెట్టాడు.
బీహార్ లోని బోజ్ పూర్ జిల్లా జగదీష్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యుడు బాయి దినేష్ ఆర్జేడీ పెద్దలకు తలనొప్పిగా తయారైనాడు. ప్రస్తుతం బాయి దినేష్ శాసన సభ్యుడు. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భగవాన్ సింగ్ కుష్వాహా ను ఓడించాడు.

భగవాన్ సింగ్ కుష్వాహా మీద ఘనవిజయం సాధించాడు. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికలలో జగదీష్ పూర్ నియోజక వర్గంలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వహా ను అక్కడి నుంచి బరిలో దించాలని లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నారని స్థానిక మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
తన చేతిలో ఓడిపోయిన వ్యక్తికి మీరు ఎలా టిక్కెట్టు ఇస్తారు, తాను ఈ నియోజక వర్గం నుంచి కచ్చితంగా గెలుస్తానని సర్వేలు కూడ చెబుతున్నాయని బాయి దినేష్ పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం లోపు తనకు టిక్కెట్టు ఇవ్వకుంటే పార్టీ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications