ఎక్కడ?: రోడ్డుపైనే నిలిచిపోయిన రూ. 1600కోట్లు!

తిరువనంతపురం: అవును. రూ. 1600 కోట్లు రోడ్డుపై నిలిచిపోయాయి. కర్ణాటకలోని మైసూరు నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి ఈ మొత్తం నగదును తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

భారీ భద్రత మధ్య రెండు భారీ కంటెయినర్లలో డబ్బులు తరలిస్తుండగా అనుకోని అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని కరూర్-అరువంకుర్చి బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా ఓ కంటెయినర్ లారీ ఇంజిన్‌లో సమస్య వచ్చింది. దీంతో రోడ్డుపైనే ఆ భారీ మొత్తం నగదు ఉన్న లారీ నిలిచిపోయింది.

Rs. 1600 crores stuck on road

దీంతో భద్రతాగా వస్తున్న సాయుధ దళాలు, పోలీసులు కంటెయినర్ల వద్ద రక్షణగా నిలిచారు. ఈ భారీ మొత్తం నగదు బ్యాంకులకు సంబంధించినదిగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+