ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం: రూ. 2వేల నోట్లు సీజ్!
శ్రీనగర్: కాశ్మీర్లోని బందిపొర సెక్టార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు తలదాచుకునే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆర్మీ విసృత గాలింపు చేపట్టింది. కాగా, హతమైన ఉగ్రవాదులు వద్ద కొత్తగా విడుదలైన రూ. 2వేల నోట్లు లభ్యమైనట్లు తెలిసింది.

హతమైన ఉగ్రవాదుల వద్ద కొత్తగా వచ్చిన రూ. 2వేల నోట్లతోపాటు పాత రూ.1000 నోట్లను కూడా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు రెండు ఏకే-47 తుపాకుల, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు కొత్త నోట్లను ఎవరో అందించి ఉంటారని ఆర్మీ అధికారులు చెప్పారు.
పాక్ జాతీయుడి కాల్చివేత
ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ జాతీయుడుచొరబాటుకు యత్నించాడు. అతడిని గమనించిన సైన్యం కాల్చి చంపేసింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications