త్వరలో ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం !
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) త్వరలో క్రిస్టియన్ విభాగాన్ని ప్రారంభించాలని భావిస్తుందని తెలిసింది. ఇదే విషయంపై డిసెంబర్ 17వ తేదిన వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు.
దశాబ్దం క్రితం ఆర్ఎస్ఎస్ ముస్లీం విభాగం, రాష్ట్రీయ ఇసాయ్ మంచ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే విధానంలో క్రిస్టియన్ విభాగాన్ని కూడ ఏర్పాటు చెయ్యాలని ఆర్ఎస్ఎస్ నాయకులు యోచిస్తున్నారు.
అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 17వ తేదిన నిర్వహించిన సమావేశాన్ని పునాదిగా భావించవచ్చని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యనిర్వహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు.

క్రిస్టియన్ కమ్యూనిటీతో సంత్సంబంధాలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అందు కోసం ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం ఏర్పాటు చెయ్యాలని నాయకులు అంటున్నారు.
దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ చెలరేగుతున్న దుమారానికి కూడా ఇది కొంత స్వాంతన కలిగించే చర్యగా ఆర్ఎస్ఎస్ వర్గాలు ముందుకు వెలుతున్నాయి. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంత వరకు ఈ విషయంలో సక్సస్ అవుతారో వేచి చూడాలి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications