వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాళిబొట్టులో పగడాలు ఉంటే భర్తకు ప్రాణహాని!?: పగలగొట్టుకున్న వివాహితలు..
కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరు:
కర్ణాటకలో
'తాళిబొట్టు'పై
పలు
వదంతులు
వ్యాపించాయి.
తాళిబొట్టులో
పగడాన్ని
ధరించడం
అశుభమని,
అలా
చేయడం
ద్వారా
భర్తకు
ప్రాణహాని
ఉంటుందని
తీవ్రమైన
వదంతులు
వ్యాపించాయి.
దీంతో
చాలామంది
వివాహిత
స్త్రీలు
తమ
తాళిబొట్లలోని
పగడాలను
పగలగొట్టుకున్నారు.
కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పుట్టించారో తెలియదు గానీ అశుభమంటూ జనమంతా ఊదరగొట్టడంతో.. వివాహిత స్త్రీలు ఈ చర్యకు పూనుకున్నారు. తాళిబొట్టును ఎక్కువగా ధరించేది హిందూ వివాహిత మహిళలే కాబట్టి.. వాళ్లలోనే ఎక్కువమంది పగడాలను పగలగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Comments
English summary
In Karnataka somany women were broke their magalsutra stones on Wednesday after spreading rumours on that
Story first published: Wednesday, July 5, 2017, 19:28 [IST]