తాళిబొట్టులో పగడాలు ఉంటే భర్తకు ప్రాణహాని!?: పగలగొట్టుకున్న వివాహితలు..
కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరు: కర్ణాటకలో 'తాళిబొట్టు'పై పలు వదంతులు వ్యాపించాయి. తాళిబొట్టులో పగడాన్ని ధరించడం అశుభమని,
అలా చేయడం ద్వారా భర్తకు ప్రాణహాని ఉంటుందని తీవ్రమైన వదంతులు వ్యాపించాయి. దీంతో చాలామంది వివాహిత స్త్రీలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలగొట్టుకున్నారు.

కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పుట్టించారో తెలియదు గానీ అశుభమంటూ జనమంతా ఊదరగొట్టడంతో.. వివాహిత స్త్రీలు ఈ చర్యకు పూనుకున్నారు. తాళిబొట్టును ఎక్కువగా ధరించేది హిందూ వివాహిత మహిళలే కాబట్టి.. వాళ్లలోనే ఎక్కువమంది పగడాలను పగలగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
More From
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications