తాళిబొట్టులో పగడాలు ఉంటే భర్తకు ప్రాణహాని!?: పగలగొట్టుకున్న వివాహితలు..
కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరు: కర్ణాటకలో 'తాళిబొట్టు'పై పలు వదంతులు వ్యాపించాయి. తాళిబొట్టులో పగడాన్ని ధరించడం అశుభమని,
అలా చేయడం ద్వారా భర్తకు ప్రాణహాని ఉంటుందని తీవ్రమైన వదంతులు వ్యాపించాయి. దీంతో చాలామంది వివాహిత స్త్రీలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలగొట్టుకున్నారు.

కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పుట్టించారో తెలియదు గానీ అశుభమంటూ జనమంతా ఊదరగొట్టడంతో.. వివాహిత స్త్రీలు ఈ చర్యకు పూనుకున్నారు. తాళిబొట్టును ఎక్కువగా ధరించేది హిందూ వివాహిత మహిళలే కాబట్టి.. వాళ్లలోనే ఎక్కువమంది పగడాలను పగలగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications