Sadist: పెంపుడు తల్లి మీద రెండుసార్లు ?, పెళ్లి అయినా అర్దరాత్రి కామాంధుడు, కొడుకు చిక్కితే !
బెంగళూరు/ పుత్తూరు: బిడ్డలు లేకపోవడంతో పెంపుడు కొడుకును సొంత బిడ్డలాగా ఆమె చూసుకుంటున్నది. ఒకే ఇంట్లో పెంపుడు తల్లి, కొడుకు నివాసం ఉంటున్నారు. ఇంతకాలం ప్రతిరోజు రాత్రి ఇంటికి చేరుకుంటున్న కొడుకు అతనిపాటికి అతను భోజనం చేసి నిద్రపోతున్నాడు. ఎప్పటిలాగా రెండు రోజుల క్రితం రాత్రి ఇంటికి వెళ్లిన కొడుకు భోజనం చేసి అతని రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత జంతువులాగా పెంపుడు తల్లి నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లిన కామాంధుడు పెంపుడు తల్లి మీద లైంగిక దాడి చేశాడు .ఆ సమయంలో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించి కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. ఆమె నోట్లో బట్టలు కుక్కిన కామాంధుడు చంపేస్తానని కత్తితో బెదిరించి పెంపుడు తల్లి మీద అత్యాచారం చేశాడు. బాధితురాలు మౌనంగా ఉండిపోవడంతో మరుసటి రోజు పట్టపగలు పెంపుడు తల్లి మీద మరోసారి అత్యాచారం చేసిన కామాంధుడు విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని మరోసారి పెంపుడు తల్లిని బెదిరించాడు.

పెంపుడు తల్లి
కర్ణాటకలోని పుత్తూరు తాలుకాలోని కదంబాడి గ్రామం సమీపంలోని కురిక్కార ఏరియాలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఈ మహిళకు 33 ఏళ్ల పెంపుడు కొడుకు ఉన్నాడు. మహిళ, ఆమె పెంపుడు కొడుకు ఇన్ని సంవత్సరాలు ఒకే ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న పెంపుడు కొడుకు రాత్రి ఇంటికి వెళ్లి నిద్రపోతున్నాడు.

రాత్రి ఇంటికి వెళ్లిన పెంపుడు కొడుకు
బిడ్డలు లేకపోవడంతో పెంపుడు కొడుకును సొంత బిడ్డలాగా ఆమె చూసుకుంటున్నది. ఒకే ఇంట్లో పెంపుడు తల్లి, కొడుకు నివాసం ఉంటున్నారు. ఇంతకాలం ప్రతిరోజు రాత్రి ఇంటికి చేరుకుంటున్న కొడుకు అతనిపాటికి అతను భోజనం చేసి నిద్రపోతున్నాడు. ఎప్పటిలాగా జనవరి 12వ తేదీ రాత్రి ఇంటికి వెళ్లిన కొడుకు భోజనం చేసి అతని రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు.

వేకువ జామున 3 గంటలకు ?
అర్దరాత్రి దాటిన తరువాత వేకువ జామున 3 గంటల సమయంలో జంతువులాగా పెంపుడు తల్లి నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లిన కామాంధుడు పెంపుడు తల్లి మీద లైంగిక దాడి చేశాడు .ఆ సమయంలో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించి కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. ఆమె నోట్లో బట్టలు కుక్కిన కామాంధుడు చంపేస్తానని కత్తితో బెదిరించి పెంపుడు తల్లి మీద అత్యాచారం చేశాడు.

పట్టపగలు మరోసారి ?
రాత్రి మద్యం మత్తులో తన పెంపుడు కొడుకు తప్పు చేశాడని ఆమె పెంపుడు తల్లి మౌనంగా ఉండిపోయింది. జనవరి 13వ తేదీన (గురువారం) మద్యాహ్నం 12 గంటల సమయంలో పెంపుడు తల్లి ఇంట్లో వంట చేసుకుంటున్నది. ఆ సమయంలో మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన పెంపుడు కొడుకు పెంపుడు తల్లిని హాల్ లోకి లాక్కొని వెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు.

కేసు పెట్టిన పెంపుడు తల్లి
రెండు గంటల తరువాత తేరుకున్న పెంపుడు తల్లి నేరుగా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సహాయంతో పెంపుడు తల్లి పెంపుడు కొడుకు మీద అత్యాచారం కేసు పెట్టింది. పెంపుడు తల్లి మీద అత్యాచారం చేసి పరారైన కామాంధుడి కోసం పుత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. పెంపుడు తల్లి మీద అత్యాచారం చేసిన కామాంధుడికి ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యిందని పోలీసులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications