15ఏళ్ల బాలికపై సాధువు అత్యాచారం, అరెస్ట్
లక్నో: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసిన కేసులో ఓ సాధువుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలో అహ్మాద్ నగర్కు చెందిన ఆనంద దాస్ అలియాస్ సంజీవ్ శర్మ నవంబర్ 3వ తేదీన బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను మహారాష్ట్రలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి, చాలా రోజుల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక తెలిపింది.

సాధువు బారి నుంచి బాలికను పోలీసులు ఆదివారం విడిపించారు. దీంతో అతడిపై సెక్షన్ 363 (కిడ్నాప్), 376(అత్యాచారం) పోస్కో (లైంగిక నేరాల నుంచి బాలికలకు రక్షణ) చట్టాల కింద కేసు నమోదు చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications