సమాజ్ వాదీలో ముసలం: ఆరుగురు శివపాల్ యాదవ్ సన్నిహితులపై వేటు
సమాజ్ వాదీ పార్టీలో కల్లోలం మళ్ళీ మొదలైనట్టు కన్పిస్తోంది. శివపాల్ యాదవ్ కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తోందని పార్టీ ప్రకటించింది.
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో కల్లోలం మళ్ళీ మొదలైనట్టు కన్పిస్తోంది. శివపాల్ యాదవ్ కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై పార్టీ సస్పెన్షన్ వేటేసింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తోందని పార్టీ ప్రకటించింది.
సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా అనే పేరుతో కొత్త ములాయం సింగ్ తమ్ముడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే శివపాల్ మద్దతుదారులపై సస్పెన్షన్ వేటు పడింది.

స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.
తన కొడుకుని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ వ్యాఖ్యానించారు.అంతేకాదు కాంగ్రెస్ తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ఆయన ధ్వజమెత్తారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications