అమెజాన్లో ‘శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్’.. మొబైల్ ఫోన్లపై భారీ రాయితీలు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డిసెంబరు 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు 'శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్' నిర్వహిస్తోంది. ఈ సేల్ లో శాంసంగ్ మొబైల్ ఫోన్లపై భారీ రాయితీలను ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో, గెలాక్సీ ఆన్ 7 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్తోపాటు అదనంగా రూ.6,700 వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో (6జీబీ) అసలు ధర రూ.34 వేలుకాగా, అమెజాన్లో 12 శాతం తగ్గింపుతో రూ.29,900కే అందజేస్తోంది.

అలాగే గెలాక్సీ ఏ5(2017) 3జీబీ 32జీబీ వేరియంట్ ధరను రూ.17,990కి తగ్గించింది. దీని అసలు ధర రూ.24,500. వీటితోపాటు శాంసంగ్ ఆన్ 8ను రూ.11,590కి, గెలాక్సీ జే5(2016)ను రూ.9,190కి అందుబాటులో ఉంచింది. ఇక గెలాక్సీ నోట్ 8ని రూ.67,900కే అందిస్తోంది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications