రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్ బిఐ,మిగిలిన బ్యాంకులు కూడ తగ్గించే అవకాశం
ఎస్ బి ఐ అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 0.9 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇవాళ నిర్ణయాన్ని ఎస్ బి ఐ ప్రకటించింది.అయితే మిగిలిన బ్యాంకులు కూడ ఇదే దారిలో పయనించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ :రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఎస్ బి ఐ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారం నాడు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ఎస్ బి ఐ ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై 0.9 శాతం వడ్డీరేట్లను తగ్గిస్తున్నటు ఎస్ బి ఐ ప్రకటించింది.
నగదు విస్తృతంగా మార్కెట్లో చలామణి చేసేందుకు బ్యాంకురుణాలపై ఉన్న వడ్డీరేట్లను తగ్గించాలని గత ఏడాది చివరి వారంలో బ్యాంకర్లతో సమావేశమైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ కూడ ఇదే అంశాన్ని బ్యాంకలకు చెప్పాడు.

ప్రధానమంత్రి కోరిన తర్వాత ఎస్ బి ఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై ఉన్న వడ్డీ రేటును 0.9 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది ఎస్ బి ఐ. ఎస్ బి ఐ తో పాటే ఇతర బ్యాంకులు కూడ ఇదే బాటలో పయనించే అవకాశం లేకపోలేదు.
2015 నుండి ఇప్పటివరకుఎస్ బి ఐ సుమారు 2 శాతం వడ్డీరేటును తగ్గించింది. తగ్గించిన వడ్డీరేట్లు ఈ రోజు నుండి అమల్లోకి రానున్నాయి. కాలపరిమతితో సంబంధం లేకుండానే వడ్డీ రేట్లపై ఎస్ బి ఐ ఈ నిర్ణయం తీసుకొంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications