జయలలితను దోషిగా.. పిటిషన్ కొట్టివేత: కర్నాటకకు 'రూ.100 కోట్ల' షాక్
అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితను దోషిగా తేల్చాలన్న పిటిషన్పై కర్నాటక ప్రభుత్వానికి బుధవారం సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
చెన్నై/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితను దోషిగా తేల్చాలన్న పిటిషన్పై కర్నాటక ప్రభుత్వానికి బుధవారం సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జయను దోషిగా తేల్చాలన్న కర్నాటక పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
జస్టిస్ పీసీ ఘోష్, అమితావ రాయ్లతో కూడిన డివిజన్ బెంచ్ కన్నడ ప్రభుత్వం వేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ ఆర్డర్ కర్నాటకకు పెద్ద దెబ్బ. దీని వల్ల జయలలితపై వేసిన రూ.100 కోట్ల జరిమానాను కర్నాటక ప్రభుత్వం వసూలు చేసుకోలేదు.

ఆస్తుల కేసులో జరిమానాను వసూలు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసులో అప్పటికే వాదనలు పూర్తయి, తీర్పు రిజర్వ్లో ఉంచిన సమయంలో, మొదటి నిందితులు చనిపోయినప్పటికీ.. ఆర్డర్ను స్తంభింప చేయడం సరికాదని కర్నాటక ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
More From
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications