సీజేఐ కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీం సమన్లు
ఢిల్లీ : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపు ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముమ్మరం చేసింది. కుట్ర జరుగుతోందంటూ అఫిడవిట్ దాఖలు చేసిన అడ్వకేట్ ఉత్సవ్ బైన్స్ దానికి సంబంధించిసాక్ష్యాధారాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేసింది. మధ్యాహ్నం 12:30గం.లకు జడ్జిల ఛాంబర్లో హాజరుకావాలని ఆదేశించింది. కేసు విచారణను మధ్యాహ్నం 3గం.లకు వాయిదా వేసింది.
అడ్వొకేట్ ఉత్సవ్ బైన్స్ చేసిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. సీబీఐపై నమ్మకం లేదన్న బైన్స్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సీజేఐపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని జడ్జిలు అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అడ్వకేట్కు ఉత్సవ్కు ప్రాణహాని ఉన్నందున ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications