వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రటీష్ టీనేజర్ హత్య కేసులో వాళ్లు నిర్ధోషులు: గోవా కోర్టు సంచలనం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

పనాజీ: 15ఏళ్ల బ్రటీష్ టీనేజర్ స్కార్లెట్ కీలింగ్ హత్య కేసులో గోవా కోర్టు శుక్రవారం తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి యువకులను గోవాలోని చిల్డ్రన్స్ కోర్టు నిర్ధోషులుగా ప్ర‌క‌టించింది. ఈ మేరకు గోవా చిల్డ్రన్స్ కోర్టు ఈ తీర్పును వెల్ల‌డించింది.

2008లో సరిగ్గా 15ఏళ్ల క్రితం బ్రిటిష్ టూరిస్ట్ స్కార్లెట్‌ను స్థానికులైన సామ్‌స‌న్ డిసౌజా, ప్లాసిడో కార్వ‌లో ఇద్దరూ అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం స్కార్లెట్ గోవాలోని అంజునా బీచ్‌లో శ‌వ‌మై తేలింది. ఈ కేసులో సామ్‌స‌న్ డిసౌజా, ప్లాసిడో కార్వ‌లోను అరెస్టు చేశారు.

Scarlett Keeling Case: Two Accused Walk Free, Mother Says 'No Faith in Govt'

గోవా కోర్టు ఇచ్చిన తీర్పు ప‌ట్ల స్కార్లెట్ త‌ల్లి ఫియోనా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. వాస్త‌వానికి స్కార్లెట్ మ‌ర‌ణం స‌హ‌జ‌మైంద‌ని అప్ప‌ట్లో పోలీసులు నిర్ధారించారు. అయితే రెండోసారి ఈ అత్యాచారం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ జాతీయుడు, ప్రత్యక్ష సాక్షి కీలకంగా మారడంతో ఆ త‌ర్వాత దానిని మ‌ర్డ‌ర్ కేసుగా నమోదు చేశారు.

English summary
Two men accused of raping 15-year-old British teenager Scarlett Keeling and causing her death were on Friday acquitted by a children's court in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X