అమ్మాయిని బాత్రూంకు తీసుకెళ్లి బట్టలు విప్పించారు
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థులు ఓ బాలికను బాత్ రూంకు తీసుకు వెళ్లి దుస్తులు విప్పించి ర్యాగింగ్ చేశారు. ఈ సంఘటన జోద్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రయివేటు పాఠశాలలో ఇటీవల ఓ విద్యార్థిని పదకొండో తరగతిలో చేరింది. ఈ నెల 8వ తేదీన ఇతర విద్యార్థినులు ఆమెను బాత్ రూంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ బలవంతంగా ఆమెతో బట్టలు విప్పించినట్టు పోలీసులు తెలిపారు.

ర్యాగింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠసాల యాజమాన్యంతో పాటు ర్యాగింగ్ చేసిన విద్యార్థినులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ కోసం అంతర్గత కమిటీని నియమించినట్లు స్కూల్ సెక్రటరీ తెలిపారు. ర్యాంగింగ్కు పాల్పడిన విద్యార్థినులను సస్పెండ్ చేశారు.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications