అమ్మాయిని బాత్రూంకు తీసుకెళ్లి బట్టలు విప్పించారు
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థులు ఓ బాలికను బాత్ రూంకు తీసుకు వెళ్లి దుస్తులు విప్పించి ర్యాగింగ్ చేశారు. ఈ సంఘటన జోద్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రయివేటు పాఠశాలలో ఇటీవల ఓ విద్యార్థిని పదకొండో తరగతిలో చేరింది. ఈ నెల 8వ తేదీన ఇతర విద్యార్థినులు ఆమెను బాత్ రూంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ బలవంతంగా ఆమెతో బట్టలు విప్పించినట్టు పోలీసులు తెలిపారు.

ర్యాగింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠసాల యాజమాన్యంతో పాటు ర్యాగింగ్ చేసిన విద్యార్థినులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ కోసం అంతర్గత కమిటీని నియమించినట్లు స్కూల్ సెక్రటరీ తెలిపారు. ర్యాంగింగ్కు పాల్పడిన విద్యార్థినులను సస్పెండ్ చేశారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications