బీజేపీకి ఝలక్: 2019లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా అంటే 29 ఏళ్లుగా మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కలిసి ప్రయాణం చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 2019లో జరిగిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ మేరకు ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించారు. 48 లోకసభ స్థానాలకు గాను కనీసం 25 చోట్ల, 288 శాసన సభ స్థానాలకు గాను 150 స్థానాల్లో విజయం సాధించాలని తీర్మానించుకుంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications