Shraddha: గర్ల్ ఫ్రెండ్స్, నా టార్గెట్ 20 మంది హిందూ అమ్మాయిలు, ఉరి వేసినా స్వర్గంలో ఎంజాయ్ చేస్తా !
న్యూఢిల్లీ/తీహార్: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రియుడు హఫ్తాబ్ వెంట వెళ్లిన శ్రద్దా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శ్రద్దాను హత్య చేసిన తరువాత కేసు నుంచి తప్పించుకోవడానికి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేసి ఆ ముక్కలు అటవి ప్రాంతంలో విసిరేశాడు. శ్రద్దా తండ్రి ఎంట్రీతో ప్రియుడు హఫ్తాబ్ అరెస్టు అయ్యాడు. హఫ్తాబ్ నుంచి పూర్తి సమాచారం రాబట్టడానికి అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షల్లో హంతకుడు హఫ్తాబ్ సంచలన విషయాలు చెప్పాడని తెలిసింది. నా టార్గెట్ 20 మంది హిందూ అమ్మాయిలు, శ్రద్దాను హత్య చేసినందుకు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నాకు ఉరిశిక్ష వేసినా సంతోషంగా చనిపోతాను, స్వర్గంలో ఎంజాయ్ చేస్తానని అని చెప్పాడని వెలుగు చూడటం కలకం రేపింది.
Wife: వయసులో 16 ఏళ్లు తేడా, నా భార్యను నేను సుఖపెట్టలేదా ?, అక్రమ సంబంధం ఉందని పాన్ తో ?
నమ్మిన ప్రియుడు నరికేశాడు
ముంబాయికి చెందిన శ్రద్దా ముస్లీం యువకుడు హఫ్తాబ్ ను ప్రేమించడంతో ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఆమె ప్రియుడు హఫ్తాబ్ వెంట ఢిల్లీ వెళ్లి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శ్రద్దాను హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేసిన హఫ్తా అతని శాడిస్టు బుద్ది చూపించి చివరికి పోలీసులకు చిక్కిపోయాడు.
నా టార్గెట్ 20 మంది హిందూ అమ్మాయిలు
హఫ్తాబ్ నుంచి పూర్తి సమాచారం రాబట్టడానికి అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షల్లో హంతకుడు హఫ్తాబ్ సంచలన విషయాలు చెప్పాడని తెలిసింది. నా టార్గెట్ 20 మంది హిందూ అమ్మాయిలు అని, చాలా మంది హిందూ అమ్మాయిలతో నేను మాట్లాడుతున్నానని హఫ్తాబ్ నార్కో అనాలసిస్ పరీక్షల సమయంలో చెప్పాడని తెలిసింది.
అందుకే శ్రద్దాతో గొడవ
నా ప్రియురాలు శ్రద్దాను కూడా ఇలాగే వలలో వేసుకున్నానని హఫ్తాబ్ చెప్పాడని తెలిసింది. తన అపార్ట్ మెంట్ కు కొందరు హిందూ యువతులు వచ్చి వెళ్లారని, శ్రద్దా ముందే నేను చాలా మంది హిందూ అమ్మాయిలతో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడేవాడినని, ఆ విషయంలో కూడా శ్రద్దాతో గొడవ జరిగిందని హఫ్తాబ్ నార్కో అనాలసిస్ పరీక్షల్లో చెప్పాడని తెలిసింది.
నాకు నేను హీరో..... లేడీ డాక్టర్ తో రొమాన్స్ !
బంబల్ య్యాప్ ఉపయోగించి నేను చాలా మంది హిందూ అమ్మాయిలకు టచ్ లోకి వెళ్లానని హఫ్తాబ్ చెప్పాడని తెలిసింది. తాను ఓ లేడీ డాక్టర్ ను తన అపార్ట్ మెంట్ కు పిలుచుకుని వెళ్లి ఆమెతో శారీరక సంబందం పెట్టుకున్నానని, శ్రద్దా ఉంగరం ఆ లేడీ డాక్టర్ కు బహుమతిగా ఇచ్చానని, నాకు నేనే హీరో అని ఫీల్ అయ్యేవాడినని హఫ్తాబ్ నార్కో అనాలసిస్ పరీక్షల్లో చెప్పాడని తెలిసింది.
నాకు ఉరిశిక్ష వేసినా నేను ఫీల్ కాను.... స్వర్గంలో ఎంజాయ్ చేస్తా
శ్రద్దను 35 ముక్కలుగా నరికినందకు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని హఫ్తాబ్ చెప్పాడని తెలిసింది. శ్రద్దాను హత్య చేసినందుకు నేను ఏమి భాధపడటం లేదు, నాకు ఉరిశిక్ష వేసినా సంతోషంగా చనిపోతాను, స్వర్గంలో అప్సరసలతో ఎంజాయ్ చేస్తానని, నేను కచ్చితంగా స్వర్గానికే పోతానని హఫ్తాబ్ చెప్పాడని దైనిక్ జాగరణ్ మీడియా కథనం వెళ్లడించడం కలకం రేపింది.
ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్
శ్రద్దాను
అతి
దారుణంగా
హత్య
చేసిన
కిరాతకుడు
హఫ్తాబ్
కు
నార్కో
అనాలసిస్
పరీక్షలు
నిర్వహించి
పోలీసు
వ్యాన్
లో
తీహార్
జైలుకు
తరలిస్తున్న
సమయంలో
అతని
మీద
ఇప్పటికే
హిందూ
సేన
కార్యకర్తలు
దాడి
చెయ్యడానికి
ప్రయత్నించిన
విషయం
తెలిసిందే.
హఫ్తాబ్
కు
వెంటనే
ఉరిశిక్ష
అమలు
చెయ్యాలని
పలు
హిందూ
సంఘ,
సంస్థలు
డిమాండ్
చేస్తున్నాయి.