స్మృతి సాహసం: సైనికులతో రాఖీ పండుగ, సియాచిన్లో గాలి ఆడక...
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ గురువారం నాడు సియాచిన్ బేస్ క్యాంపులో సైనికులతో రాఖీ పర్వదినం జరుపుకున్నారు. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం.
స్మృతి ఇరానీ గురువారం ఉదయం శ్రీనగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సియాచిన్ చేరుకున్నారు. తొలుత కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు బేస్ క్యాంప్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత జవాన్లకు రాఖీలు కట్టారు.

ఇదిలా ఉండగా, సియాచిన్ ఎత్తయిన పర్వతం కావడంతో ఆమెకు ఆక్సిజన్ అందలేదు. దీంతో హెలికాప్టర్లో ఆర్మీ అధికారులు ఆమెకు ఆక్సిజన్ అందించారు. తొలిసారి ఓ మహిళా కేంద్రమంత్రి సియాచిన్ రావడం, జవాన్లతో రాఖీ పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు. స్మృతీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications