14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్న స్మృతి
55వేలకు పైగా ఓట్ల మెజారీటితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన పార్లమెంట్లోకి అడుగు పెట్టిన అమేఠీ ఎంపీ స్మృతి ఇరాని ముంబయిలోని సిద్దివినాయక అలయానికి వెళ్లి తన మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఆమే 14 కిలోమీటర్ల మేర కాళ్లకు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లారని సిని నిర్మాత ఎక్తా కపూర్ తెలిపారు.
ఎన్నికల్లో గెలుపోందిన నేపథ్యంలో స్మృతి ఇరాని ముంబాయిలోని సిద్దివినాయక అలయానికి తన మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. అయితే మంగళవారం ఉదయమే ఆమే స్నేహితురాలు, ఫిలిం ప్రోడ్యుసర్ అయిన ఎక్తా కపూర్తోపాటు ఎక్తకపూర్ కొడుకు కలిసి కాలినడకన 14 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. అయితే చెప్పులు లేకుండానే 14 కిలోమీటర్లమేర నడుచుకుంటూ మంగళవారం ఉదయం వెళ్లారని ఎక్తాకపూర్ తన ఇనస్టాగ్రామ్లో ఓ వీడీయోను పోస్ట్ చేశారు. దీంతో దేవుడి కోరుకుంటే ఎదైన సాధ్యమే అని ఆమే పేర్కోన్నారు.

అమేఠీలో 2014లో రాహుల్ గాంధీపై పోటి చేసిన స్మృతి ఇరాని లక్ష ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం నియోజవర్గంలోనే అమే మకాం వేసి రాహుల్ను ఓడించింది. రాహుల్ గాంధీ అమేఠీని పట్టించుకోకపోవడంతోపాటు పలు విమర్శలను ఆమే సంధించింది.తాజగా అమేఠీలో ఓ కార్యకర్త చనిపోయిన నేపథ్యలంలో అంత్యక్రియల్లో పాల్గోన్న స్మృతి కార్యకర్త ప్యాడ కూడ మోసిన విషయం తెలిసిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications