విమానం అత్యవసర ల్యాండ్, సోనియా గంట వెయిటింగ్
లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం గురువారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం బాగా లేనందున ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో విమానం ల్యాండ్ అయింది. సమాచారం మేరకు.. న్యూఢిల్లీలో భారీగా ఈదురు గాలులు వీస్తుండటం, వాతావరణం సరిగా లేకపోవడంతో సోనియా ప్రయాణిస్తున్న విమానాన్ని ఆగ్రా వైపు మళ్లించారు.
ఆగ్రా ఖెరియా విమానాశ్రయంలో దింపాల్సి వచ్చింది. ఈ నెల 12వ తేదీన ఉత్తర ప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పలు సభలలో ప్రసంగించిన సోనియా గాంధీ న్యూఢిల్లీ పయనమయ్యారు.

వాతావరణం అనూకూలంగా లేకపోవడంతో ఆగ్రాలో దింపారు. సోనియా గాంధీ గంటకు పైగా విమానాశ్రయంలోని విఐపి లాంజ్లో నిరీక్షించారు. ఢిల్లీలో వాతావరణం క్లియర్ అయిందని సమాచారం వచ్చే వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఖేరా విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి అదే విమానాశ్రయంలో వచ్చారు.
-
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications