విమానం అత్యవసర ల్యాండ్, సోనియా గంట వెయిటింగ్
లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం గురువారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం బాగా లేనందున ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో విమానం ల్యాండ్ అయింది. సమాచారం మేరకు.. న్యూఢిల్లీలో భారీగా ఈదురు గాలులు వీస్తుండటం, వాతావరణం సరిగా లేకపోవడంతో సోనియా ప్రయాణిస్తున్న విమానాన్ని ఆగ్రా వైపు మళ్లించారు.
ఆగ్రా ఖెరియా విమానాశ్రయంలో దింపాల్సి వచ్చింది. ఈ నెల 12వ తేదీన ఉత్తర ప్రదేశ్లో చివరి విడత ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పలు సభలలో ప్రసంగించిన సోనియా గాంధీ న్యూఢిల్లీ పయనమయ్యారు.

వాతావరణం అనూకూలంగా లేకపోవడంతో ఆగ్రాలో దింపారు. సోనియా గాంధీ గంటకు పైగా విమానాశ్రయంలోని విఐపి లాంజ్లో నిరీక్షించారు. ఢిల్లీలో వాతావరణం క్లియర్ అయిందని సమాచారం వచ్చే వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఖేరా విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి అదే విమానాశ్రయంలో వచ్చారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications