జాతీయ గీతంలో మార్పులు చేయండి: మోడీకి స్వామి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి జాతీయ గీతం విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జాతీయ గీతం 'జనగణమన'లో స్వల్ప మార్పులు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది నవంబర్ నెలలో ప్రధాని మోడీకి స్వామి లేఖ రాశారు. కొన్ని పదాలను మార్చాల్సి ఉందని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో పేర్కొన్న పదాలతో ప్రస్తుతం జనగణమనను మార్పు చేయాలని కోరారు.

జాతీయ గీతంలో... నాడు బ్రిటిష్ రాజును కీర్తిస్తూ ఉన్న పదాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. వాటి స్థానంలో సుభాష్ చంద్రబోస్ సంస్కృత పదాలను చేర్చి మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ గీతాన్ని మార్పు చేయాలని స్వామి ప్రధానిని కోరారు.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications