దీపావళి: బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నో
దీపావళి పండగ సందర్భంగా పటాసులు కాల్చడం కామనే. కానీ పర్యావరణానికి హానీ కలుగుతుందని మేధావులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే పొల్యూషన్ మాములుగా ఉండదు. అందుకోసమే నిషేధం విధించాలని కోరుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పటాసుల పేల్చడంపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టును పర్యావరణ వేత్తలు ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దానిని తిరస్కరించింది. తాము ఇదివరకు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉత్తర్వులు స్పష్టం చేశామని తెలిపింది.

చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి. చిమ్మ చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించింది. అందుకోసమే అంతా దీపం వెలిగించి, కాకరవొత్తులు కాలుస్తారు. అయితే కాలుష్య కారకం అయిన పటాసులు, బాణాసంచా కాల్చడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఒకసారి కోర్టు బ్యాన్ వేసింది. మరోసారి పండగ నేపథ్యంలో ఎత్తివేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications