దీపావళి: బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నో
దీపావళి పండగ సందర్భంగా పటాసులు కాల్చడం కామనే. కానీ పర్యావరణానికి హానీ కలుగుతుందని మేధావులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే పొల్యూషన్ మాములుగా ఉండదు. అందుకోసమే నిషేధం విధించాలని కోరుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పటాసుల పేల్చడంపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టును పర్యావరణ వేత్తలు ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దానిని తిరస్కరించింది. తాము ఇదివరకు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉత్తర్వులు స్పష్టం చేశామని తెలిపింది.

చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి. చిమ్మ చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించింది. అందుకోసమే అంతా దీపం వెలిగించి, కాకరవొత్తులు కాలుస్తారు. అయితే కాలుష్య కారకం అయిన పటాసులు, బాణాసంచా కాల్చడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఒకసారి కోర్టు బ్యాన్ వేసింది. మరోసారి పండగ నేపథ్యంలో ఎత్తివేసింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications