ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ న్యూఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సువ్రా ముఖర్జీ గురించి పాఠకులక ప్రత్యేకం:
*
సువ్రా
ముఖర్జీ
బంగ్లాదేశ్లోని
జెస్సోర్లో
సెప్టెంబర్
17,
1940
న
జన్మించారు.
*
జూలై
13,
1957
న
సువ్రా
ముఖర్జీ
వివాహం
ప్రణబ్
ముఖర్జీతో
జరిగింది.
*
వీరికి
ఇద్దరు
కుమారులు,
ఒక
కుమార్తె.
*
సువ్రా
ముఖర్జీ
కుటుంబం
ఆమెకు
10
సంవత్సరాల
వయసులో
బంగ్లాదేశ్లోని
నరైల్
నుంచి
కోలకతాకు
వలస
వచ్చింది.
*
సువ్రా
ముఖర్జీ
‘రబీంద్ర
సంగీత్'లో
మంచి
ప్రావీణ్యం
కలిగిన
గాయకురాలు.
*
ఇండియా,
యూరప్,
ఆసియా,
ఆఫ్రికాలోని
పలు
దేశాల్లో
తన
బృందంతో
కలిసి
పలు
సోలో
ప్రదర్శనలు
ఇచ్చారు.
*
‘గీతాంజలి
ట్రూప్'ని
స్థాపించారు.
దీని
ముఖ్య
ఉద్దేశం
ఏంటంటే
రవీంద్రనాథ్
ఠాగూర్
ఫిలాసఫీని
ప్రపంచ
వ్యాప్తంగా
పరిచయం
చేయడం
*
సువ్రా
ముఖర్జీ
ఛోకర్
అలే,
చెనా
అచేనయ్
చిన్
అనే
రెండు
పుస్తకాలు
రచించారు.