Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు: పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాది పనే

ముంబై: ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం అర్థరాద్రి 12.30 గంటలకు కాల్ చేసిన ఆగంతకుడు బాంబులతో హోటల్‌ను పేల్చివేస్తామంటూ బెరింపులకు పాల్పడినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ హోటల్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆగంతకుడు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Taj Hotel receives bomb threat call from Pakistan; security beefed

కోలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఇండ్ హోటల్‌లకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. కాల్ చేసిన ఆగంతకుడు తనకు తానే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడిగా చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, 2008 నవంబర్ 26న ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రజలు మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి కుట్ర పన్నారు.

Recommended Video

    Sushant Singh Rajput సూసైడ్ పై Sanjay Raut ప్రశ్నలు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+