తాజ్ మహల్పై బిజెపి ఎంపీ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆగ్రా: తాజ్ మహల్ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. తాజ్ మహల్పై బిజెపి పార్లమెంటు సభ్యుడు వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్ను నిర్మించాడని నిరుడు కతియార్ వ్యాఖ్యలు చేశారు.
తాజ్ మహల్ను తేజ్ మందిర్గా మారుస్తానని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. తాజ్ మహల్ను హిందువులే నిర్మించారని, అందుకని దానికి తేజ్ మందిర్గా పేరు మారుస్తామని చెప్పారు.

ఆగ్రాలోని తాజ్ మహోత్సవ్ గురించి ప్రశ్నించినప్పుడు దాన్ని తాజ్ మహోత్సవ్గా గానీ తేజ్ మహోత్సవ్గా గానీ పిలువవచ్చునని, తాజ్కూ తేజ్కూ మధ్య తేడా లేదని, రెండు ఒక్కటేనని ఆయన సమాధాన మిచ్చారు.
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పది రోజుల పాటు ఆగ్రాలో తాజ్ మహోత్సవ్ జరుగుతుంది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ రామ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications