జల్లికట్టులో విషాదం: చూడ్డానికి వస్తే మృత్యువు తరుముకొచ్చింది
మదురై: జల్లికట్టు క్రీడ సందర్భంగా ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా పలమేడులో చోటు చేసుకుంది. జల్లికట్టులో భాగంగా జరరిగే జరిగే కోడెగిత్తల క్రీడను చూడడానికి వచ్చిన 19 ఏళ్ల యువకుడిని మృత్యువు తరుముకొచ్చింది
ఈ జల్లికట్టులో దాదాపు 25 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎస్ కాళిముత్తుగా గుర్తించారు. అతను దిండిగుల్ జిల్లా శనర్పట్టికి చెందినవాడు.

Recommended Video

ఈ జల్లికట్టులో మొత్తం 458 కోడెగిత్తలు పాల్గొన్నాయి. కోడెగిత్తల నమోదుకు ఆధార్ అనివార్యమంటూ మదురై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది.
ఆదివారంనాడు 79 మంది గాయపడ్డారు. వారిలో జల్లికట్టును చూడడానికి వచ్చినవారు కూడా ఉన్నారు. ఈ జల్లికట్టు ఏడాది తొలిగా మదురై జిల్లాలోని అవనియాపురంలో జరిరగింది
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications