వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ తెరమీదకు కావేరీ నీరు: వెంటనే విడుదల చెయ్యండా, సిద్దూకు పళనిస్వామి లేఖ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ నీటి పంపిణి విషయం తెర మీదకు వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెంటనే 7 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు.

మీ రాష్ట్ర అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి 7 టీఎంసీల కావేరీ నీరు విడుదల చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు శనివారం లేఖ రాశారు.

Tamil Nadu CM writes letter to Siddaramaiah instruct officers to release 7 TMC water

ప్రస్తుతం 7 టీఎంసీల కావేరీ నీటిని విడుదల చెయ్యాలని, మిగిలిన 8 టీఎంసీల నీరును 15 రోజుల్లో విడుదల చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మనవి చేశారు. అయితే ఎడప్పాడి పళనిస్వామి లేఖపై ఢిల్లీలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎలా స్పంధిస్తారో వేచి చూడాలని అధికారులు అంటున్నారు.

English summary
Tamil Nadu CM Edappadi K Palaniswami writes letter to Karnataka CM Siddaramaiah requesting him to instruct his officers to release 7 TMC ft of water immediately from river Cauvery and the balance 8 TMC ft of water within a fortnight to save the standing crops of farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X