జయలలిత తలవంచేది ఎవ్వరి ముందో తెలుసా !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఎవ్వరి ముందు తలవంచలేదని అందరూ అంటుంటారు. అయితే జయలలిత ఊహ తెలిసిన తరువాత ఆ దేవుడి తరువాత ముగ్గురి ముందు తలవంచారు.
జన్మనిచ్చిన తల్లి సంధ్య, రాజకీయ జన్మనిచ్చిన ఎంజీఆర్ తరువాత అంతటి గౌరవం గుర్తింపు తెచ్చుకున్న వారు మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే చో రామస్వామి. ఎంజీఆర్ చనిపోయిన తరువాత జయలలిత తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.

ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యారు. ఆమె ఎవ్వరి ముందు తలవంచలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేశారు. అయితే ఫిబ్రవరి 24వ తేది వచ్చిందంటే ఆమె తుగ్లక్ పత్రిక సంపాదకుడు, రచయిత, సినీ నటుడు, న్యాయవాది, సినిమా దర్శకుడు అయిన చో రామస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.
ప్రతి పుట్టిన రోజు చో రామస్వామి, సౌందర రామస్వామి దంపతుల ముందు జయలలిత శిరసు వంచి ఆశీర్వాదం తీసుకుంటారు. మరెవరి ముందు జయలలిత తలవంచినట్లు ఎప్పుడు ఎవ్వరూ చూడలేదు. జయలలిత, చో రామస్వామి మధ్య అంతటి అనుభందం ఉంది.

జయలలిత డిసెంబర్ 6వ తేది సోమవారం, డిసెంబర్ 7వ తేది మంగళవారం ఉదయం చో రామస్వామి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే ఒక్క రోజు తేడాతో మరణించారు. జయలలిత మరణించారని చో రామస్వామికి అదే ఆసుపత్రిలో ఉన్నా ఎవ్వరూ చెప్పలేదు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications