రైతుల ధర్నా, మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపు
తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
చెన్నై: తమిళనాట రుణమాఫీ కోసం రోజుకో రకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సమస్యలు పట్టించుకునే వారు లేరు. కానీ, ఓ వైపు రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు అయ్యాయి.
ప్రస్తుతం వారికి ఇస్తున్న వేతనంలో పెంపు కావాలని ఏకంగా 100 శాతం పెంపును ప్రతిపాదిస్తూ తమిళనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యేలు ఆమోదించారు.

ఈ మేరకు బిల్లు ఆమోదం పొందినట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.55000 చొప్పున జీతం వచ్చేది.
ఈ బిల్లు ఆమోదం వల్ల నెలకు రూ. 1.05 లక్షల వేతనం రానుంది. రుణమాఫీ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు రోజుకో రకంగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications