పతంజలి ఉత్పత్తులపై ముస్లిం సంస్థ ఫత్వా
చెన్నై: యోగా గురు బాబా రామ్దేవ్ పతంజలి ఉత్పత్తులపై ముస్లిం సంస్థ తమిళనాడు తౌహీద్ జమాత్ (టీఎన్టీజే) ఫత్వా జారీచేసింది. ప్రస్తుతం విపణి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సౌందర్య, ఆహార ఉత్పత్తులు, ఔషధాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నారని టీఎన్టీజే పేర్కొంది.

ముస్లిం విశ్వాసాల ప్రకారం.. ఆవు మూత్రాన్ని ఉపయోగించడకూడదని, అందుకే పతంజలి ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
కొందరు ముస్లింలకు ఈ విషయాలు తెలియకపోవడం వల్ల వారు పతంజలి ఉత్పత్తులను రోజువారీగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందుకే, ముస్లింలు వీటిపై అవగాహన కలిగి ఉండి పతంజలి ఉత్పత్తులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications