తరుణ్ తేజ్పాల్పై అభియోగాలు నమోదు చేయాలి: కోర్టు
పనాజీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. తేజ్పాల్పై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం నాడు ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28వ, తేదికి వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఆదేశాలపై తరుణ్ తేజ్పాల్ న్యాయవాది మాత్రం ఈ కేసు ఫైనల్ చార్జీ షీట్లో 376 సెక్షన్ లేదన్నారు.

తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తరుణ్తేజ్పాల్పై కేసు నమోదైంది. గోవాలోని ఓ హోటల్లో తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని అదే సంస్థలో పనిచేసిన జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు అప్పట్లో సంచలనం కల్గించాయి. హోటల్లోని లిఫ్టులోకి లాగి తేజ్పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదురీకి ఫిర్యాదు చేసింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications