తరుణ్ తేజ్పాల్పై అభియోగాలు నమోదు చేయాలి: కోర్టు
పనాజీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. తేజ్పాల్పై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం నాడు ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28వ, తేదికి వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఆదేశాలపై తరుణ్ తేజ్పాల్ న్యాయవాది మాత్రం ఈ కేసు ఫైనల్ చార్జీ షీట్లో 376 సెక్షన్ లేదన్నారు.

తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తరుణ్తేజ్పాల్పై కేసు నమోదైంది. గోవాలోని ఓ హోటల్లో తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని అదే సంస్థలో పనిచేసిన జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు అప్పట్లో సంచలనం కల్గించాయి. హోటల్లోని లిఫ్టులోకి లాగి తేజ్పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదురీకి ఫిర్యాదు చేసింది.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications