మిగిలింది మరో 12 రోజులే : 29వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్డేట్స్
హైదరాబాద్ : మరో 12 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

రేపు గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న అమిత్ షా
BJP President Amit Shah to file nomination for #LokSabhaElections2019 from Gandhinagar, Gujarat, tomorrow. (File pic) pic.twitter.com/SccFh78WZ5
— ANI (@ANI) March 29, 2019
అయోధ్యలో ప్రియాంక గాంధీ రోడ్ షో
Congress General Secretary for Uttar Pradesh (East) Priyanka Gandhi Vadra holds a roadshow in Ayodhya pic.twitter.com/h7orve7iDU
— ANI UP (@ANINewsUP) March 29, 2019
READ MORE












Click it and Unblock the Notifications