Terrarist: వాడి ఇల్లు నేలమట్టం, భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు పనిచేస్తే ఇదేగతి !
జమ్మూ కాశ్మీర్/ న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో చేతులు కలిపి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించి భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదికి అధికారులు సరైన బుద్ది చెప్పారు. జైష్ ఏ మోహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. భారత్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వారికి ఇదే జరుగుతోందని అధికారులు హెచ్చరించారు.
శ్రీనగర్ సమీపంలోని రాజపూర్ లోని న్యూ కాలనీలో ప్రభుత్వ భూమిని అక్రమించుకున్న జైష్ ఏ మోహమ్మద్ ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూ రెండు అంతస్తుల భవనం నిర్మించాడు. 2019లో పూల్వామా దాడిలో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందరారు.

శనివారం పోలీసుల సమక్షంలో జిల్లాధికారులు జైష్ ఏ మోహమ్మద్ ఉగ్రవాద కమాండర్ ఆశీక్ నెంగ్రూకి చెందిన రెండు అంతస్తుల భవనం నేలమట్టం చెయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో టీఆర్ ఎఫ్ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు వ్యతిరేకించారు. అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బుల్డోజర్లతో రెండు అంతస్తుల భవనం నేలమట్టం చేశారు. భారత్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వారికి ఇదే జరుగుతోందని అధికారులు హెచ్చరించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications