గోవులతో తొక్కించుకుంటే శుభం కలుగుతుందని!: మధ్యప్రదేశ్లో ఆచారం..
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 100ఏళ్లుగా ఆ పురాతన సాంప్రదాయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
ఉజ్జయిని: గోవులతో తొక్కించుకుంటే శుభం కలుగుతుందనేది అక్కడివారి నమ్మకం. ఏటా దీపావళి పండుగ తర్వాత వచ్చే ఏకాదశి నాడు చాలామంది యువకులు గోవులతో తొక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 100ఏళ్లుగా ఆ పురాతన సాంప్రదాయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేవలం మధ్యప్రదేశ్ వాసులే కాదు, ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉజ్జయినికి తరలివెళ్తారు.

ఏకాదశి రోజు గోవులకు రంగులు, దండలతో అలంకరించి, వాటితో తొక్కించే ఏర్పాట్లు చేస్తారు. యువకులంతా వచ్చి నేలపై పడుకుంటే.. గోవులు వాళ్లను తొక్కుకుంటూ వెళ్తాయి. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలివస్తారు. గోవులతో ఇలా చేయించడం ద్వారా తమ ఊరికి కూడా శుభం కలుగుతుందని అక్కడి వారు భావిస్తుంటారు.
అయితే గోవులతో తొక్కించుకునే చాలామంది యువకులు గాయాలపాలు కూడా అవుతుంటారు. వందలాది గోవులు ఒక్కసారిగా వారిని తొక్కుకుంటూ వెళ్లడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యేవారు కూడా ఉంటారు. అయితే అక్కడి గ్రామస్తులు మాత్రం ఇది తమ ఆచారమని చెబుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications