బాలిక రేప్, హత్య: కామాంధుడికి యావజ్జీవ శిక్ష
బాగల్ కోటే (కర్ణాటక): బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కామాంధుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ. 30 వేల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
జమఖండి సమీపంలోని అసంగి గ్రామంలో నివాసం ఉంటున్న యమనప్ప మాంగ (40) అనే కామాంధుడికి శుక్రవారం జమఖండి పట్టణ ఒకటవ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ.ఎం. శీనప్ప శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

అపరాధ రుసుం చెల్లించుకుంటే అదనంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. 2012వ సంవత్సరంలో డెంపుడేరి సమీపంలో 12 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన యమనప్ప నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు.
తరువాత బాలిక విషయం బయటకు చెబుతుందని భయపడి అతి దారుణంగా హత్య చేశాడు. తన కుమార్తె కనపడటం లేదని బాలిక తండ్రి కుమార మాంగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడు యమనప్పను అరెస్టు చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications