బుద్దుడి బంగారు పాత్ర చోరీ, ఏడేళ్లు జైలు
కంబోడియా: బౌద్ధ మందిరంలో బంగారు పాత్ర చోరీ చేసిన ఐదు మందిని జైలుకు పంపించారు. కంబోడియా ప్రత్యేక న్యాయస్థానం నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
కంబోడియాలోని ఔడంగ్ పర్వతంపై ప్రసిద్ధి చెందిన బౌద్ద మందిరం ఉంది. ఈ మందిరంలో బుద్ధుని పురాతన బంగారు పాత్ర ఉంది. ఇక్కడ పలువురు సెక్యూరిటి సిబ్బందిగా ఉద్యోగాలు చేస్తున్నారు. బౌద్ద మందిరానికి కట్టుదిట్టమైన భద్రత ఉంది.

2013 డిసెంబర్ నెలలో మందిరంలో ఉన్న బుద్దుడి పురాతన బంగారు పాత్ర చోరీ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది మీద పోలీసులకు అనుమానం వచ్చింది.
చీఫ్ సెక్యూరిటి అధికారితో పాటు నలుగురు సెక్యూరిటి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ ఐదు మంది బంగారు పాత్రను చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఒక్కోక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications