గవర్నర్ ను గాలికి వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయిన విమానం, అసలు మ్యాటర్ !
బెంగళూరు: పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ కు వెళ్లాల్సిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను ఎయిర్ పోర్టులోనే వదిలేసి విమానం వెళ్లిన ఘటన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. జనవరి 27వ తేదీ గురువారం గవర్నర్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే 10 నిమిషాలు ఆలస్యంగా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గవర్నర్ ఫ్లైట్ మిస్ అయ్యారు. పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెల్హాట్ ను వదిలేసిన విమానం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయింది. గవర్నర్ అంటే ఓ రాష్ట్ర ప్రథమ పౌరుడు అనే విషయం విమాన సిబ్బంది మరచిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో తాను అగౌరవంగా భావిస్తున్నానని, నా విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘించబడిందని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

గవర్నర్ను విడిచిపెట్టి ప్రోట్ కాల్ నియమాలు ఉల్లంఘించారని. మర్యాదలను ఉల్లంఘించినందుకు ఎయిర్ఏషియా ఎయిర్లైన్స్పై బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విమానం మిస్ కావడానికి కారణమేమిటని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో విచారణ కొనసాగే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications