బిజెపి, ఆర్ఎస్ఎస్లతో నా ప్రాణాలకు ముప్పుంది: జిగ్నేష్ మేవానీ
అహ్మదాబాద్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఆరోపించారు. బీజేపీ, సంఘ్పరివార్ తనను హత్య చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తనవద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన ఆరోపణలు చేశారు.
ఫాసిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థలు తనను తప్పకుండా చంపేందుకు ప్రయత్నాలు చేస్తాయని మేవానీ అభిప్రాయపడ్డారు.. నన్ను భూమ్మీద లేకుండా చేయడంతో తాత్కాలికంగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉందని మేవానీ అభిప్రయాపడ్డారు.

లాభాన్ని పొందేందకు ప్రయత్నిస్తున్నారని మేవానీ అన్నారు. జిగ్నేష్ మేవానీ ప్రాణ రక్షణకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని దళిత సంఘాలు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
తమిళనాడు రాష్ట్రంలో మేవానీ ఇంగ్లీష్ మీడియా చానల్స్తో మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేవానీ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్తో మాట్లాడేందుకు అంగీకరించలేదు. అయితే ఈ మేవానీ కార్యక్రమాన్ని మీడియా బహిష్కరించింది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications