సముద్రంలో దూకండి: సూర్య నమస్కారాలు వ్యతిరేకించేవారిపై ఆదిత్యానాథ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యుడు యోగి ఆదిత్యానాథ్ మంగళవారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు ‘చీకటి గదుల్లో ఉండండి లేదా సముద్రంలో దూకండి' అని అన్నారు. సూర్యుడు ఎవరిపైనా వివక్ష చూపడని అన్నారు.
సూర్య నమస్కారాలను వ్యతిరేకించేవారి జ్ఞానాన్ని చూస్తే నవ్వొస్తుందని అన్నారు. కాగా, జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలందర్నీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సూర్య నమస్కారాలను తొలగించాలని ఇటీవల నిర్ణయించింది.

సూర్య నమస్కారాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పింది. ముస్లిం సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, సూర్య నమస్కారాలు.. శరీరాన్ని ఉత్తేజభరితంగా చేసే ఒక వ్యాయామం. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యంగా సిద్ధిస్తుందని యోగా గురువులు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications