జాతరలో అపసృతి: బాల్కనీ కూలి ముగ్గురి మృతి (వీడియో)
బరేలి: సంతోషంగా అందరితో కలిసి జాతర చూస్తున్న సమయంలో ఇంటి బాల్కనీ కుప్పకూలిపోయి ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని బైరామ్ గ్రామంలో జరిగింది. ఈ జాతరలో విషాదం చోటు చేసుకోవడంతో జాతర అర్దాంతరంగా నిలిపివేశారు.

బైరామ్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దలు ప్రత్యేక జాతర నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లోని వేలాధి మంది ప్రజలు ఈ జాతరకు హాజరైనారు. జాతరలో సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఊరేగింపుగా వెలుతున్నారు.
జాతరలోని సాంసృతిక కార్యక్రమాలు చూడటానికి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న ఇండ్ల మీదకు ఎక్కారు. అయితే నాసిరకంగా ఉన్న ఇంటి బాల్కనీ మీద పదుల సంఖ్యలు గ్రామస్తులు నిలబడటంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications