భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం: ఉప ఎన్నికలపై అఖిలేష్ యాదవ్
లక్నో: కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గురువారం అన్నారు. ఈవీఎంలలో సమస్యల రాకపోయి ఉంటే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మరింత మెజార్టీ వచ్చి ఉండేదన్నారు.
చదవండి: గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
కొన్ని ఈవీఎంలల్లో ముందుగానే ఓట్లు వేశారని, ఈవీఎం యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుందిన్నారు. అప్పుడు ప్రజలు ఓట్ల ద్వారా తమ ఆగ్రహాన్ని చూపించగలుగుతారన్నారు.

కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయనే దానిపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదని, దాని గురించి ఇప్పుడేమీ మాట్లడనని, కాంగ్రెస్తో తమ సంబంధాలు బాగున్నాయన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications