మద్యం మత్తులో కొట్టుకున్న జైలు సిబ్బంది(వీడియో)
న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఖైదీలను 24గంటలు అప్రమత్తంగా ఉండి చూసుకోవాల్సిన జైలు సిబ్బంది.. తమ బాధ్యతను మరిచి మద్యం మత్తులో ఊగిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తమ ఉద్యోగాలు ఊడిపోయేలా చేసుకున్నారు. ఈ ఘటన ప్రముఖ ఖైదీలుండే తీహార్ జైలులో చోటు చేసుకోవడం గమనార్హం.
కాగా, వీరు మందేసి దాడులు చేసుకున్న తతంగమంతా జైలులోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. అంతేకాకుండా అక్కడున్నవారు కూడా కొందరు ఈ ఘటననంతటినీ తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
ఆ వీడియో కాస్తా ఆన్లైన్లో వైరల్గా మారింది. దీంతో ఆ వీడియోని పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ ఇద్దరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ సిబ్బందిని విధుల నుంచి తొలగించే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications