బెంగళూరు ఆసుపత్రిలో టైటాన్ ఫౌండర్ దేశాయి మృతి
బెంగళూరు: టైటాన్ వాచ్ మేకర్ అండ్ ఫౌండర్ జిరక్స్ దేశాయి సోమవారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తన 79వ ఏట అతను మృతి చెందారు. ఇతను గత కొద్ది రోజులుగా డెంగ్యూ, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇతను తన భార్య రజినీ దేశాయి, కొడుకు శయేష్, కూతురు అన్నహితా, సోదరి అర్మిత దేశాయితో కలిసి చాలారోజులుగా డిఫెన్స్ కాలనీలో ఉంటున్నారు. అతని మృతదేహం జూన్ 30వ తేదీన ఇంటికి తీసుకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు జరపనున్నారు.
జిరక్స్ దేశాయి జంతు ప్రేమికుడు. శాస్త్రీయ సంగీతం తెలుసు. బాగా పుస్తకాలు చదువుతారు. కొత్త కొత్త ఆలోచనలు అతనికి వస్తుంటాయి.

ఇతను ఎల్పిన్స్టోన్ కాలేజీలో బీఏ (హిస్టరీ) చేశారు. ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీలో ఎంఏ (ఫిలాసపీ, ఎకనామిక్స్, పాలిటిక్స్) చేశారు. 1980లలో ఫస్ట్ క్వార్ట్జ్ వాచ్ పరిచయం చేయడంలో ఇతని పాత్ర కూడా ఉంది. అదే సమయంలో ఇతను టైటాన్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభించారు.
టైటాన్ వాచ్ మేకర్ అండ్ ఫౌండర్ జిరక్స్ దేశాయి సోమవారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తన 79వ ఏట అతను మృతి చెందారు. ఇతను గత కొద్ది రోజులుగా డెంగ్యూ, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications