మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు: 12 మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు.

నాగ్ థానే - రోహా రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పన్నెండుమంది మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు.

Train mishap: Seven killed, more than 20 injured

ప్రమాదానికి గురైన పాసింజర్ రైలు దివా - సమత్వాడీ. ఈ రైలు నది గ్రామ సమీపంలోని సొరంగం వద్దకు రాగా.. ఇంజిన్‌తో సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆశుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+